AP Electricity News 2026: తగ్గనున్న విద్యుత్తు చార్జీలు
AP Electricity News 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు శుభవార్త. ట్రూ డౌన్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను తగ్గించనుంది. ఇప్పటికే యూనిట్ కు 13 పైసలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ AP Electricity News 2026 కి సంబంధించి చూద్దాం. ట్రూ డౌన్ విధానం ద్వారా 4497.89 కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. విద్యుత్ చార్జీల కొనుగోల్ల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు …