30 ఆగస్టు 2026వ తేదీన వీరి అకౌంట్లో ₹13000! Thalliki Vandanam 30 August 2026

Thalliki Vandanam 30 August 2026

Thalliki Vandanam 30 August 2026 Thalliki Vandanam 30 August 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లులకి తీపి కబురు తెలిపింది. ఆగస్టు 30, 2026వ తేదీన 13000 రూపాయలను అకౌంట్లో జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థి నీ ఆర్థికంగా ఆదుకునేందుకై సంవత్సరానికి13వేల రూపాయలు సహాయం చేస్తోంది. ఈ 13 వేల రూపాయలు తల్లుల అకౌంట్లో పడడం జరుగుతుంది. టీటీడీ …

Read more

టీటీడీ సంచలన నిర్ణయం! క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలపై నిషేధం

క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలపై నిషేధం

క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలపై నిషేధం తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలను టీటీడీ నిషేధించింది. ఇటీవల క్యాలీఫ్లవర్ లో పురుగులు ఉన్నట్లు గమనించామని టీటీడీ అధికారులు తెలిపారు. అందుచేత భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 2027 నుండి ప్లాస్టిక్ కరెన్సీ ప్రారంభం తిరుమలలోని హోటల్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలు అమ్మడాన్ని నిలిపివేయాలని …

Read more

మిలాద్ ఉన్ నబి సెలవు తేదీ మార్పు! Milad-un-Nabi Holiday Change

Milad-un-Nabi

Milad-un-Nabi Holiday Change Milad-un-Nabi: మిలాద్ ఉన్ నబి సెలవు తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. వక్ఫ్ బోర్డు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు తేదీని సవరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మిలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలిడే ఆగస్టు 25, 2026గా ఉంది. చంద్రవంక ఆధారంగా పండుగ ఆగస్టు 26 పడుతుందని వక్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. 2027 ఏప్రిల్ నుండి దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ వక్ఫ్ బోర్డు …

Read more

కేంద్రం నుండి నిధులు తెచ్చిన పవన్ కళ్యాణ్

కేంద్రం నుండి నిధులు తెచ్చిన పవన్ కళ్యాణ్

కేంద్రం నుండి నిధులు తెచ్చిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులను తీసుకొచ్చారు. గిరిజన, గ్రామీణ, కుగ్రామాలైనటువంటి 158 మారుమూల పల్లెలకు రోడ్లతో మెయిన్ స్ట్రీమ్ కు అనుసంధానం కోసం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్నీ అడగడం జరిగింది. నారా లోకేష్: రాబోయే 3 సంవత్సరాలకు 3 డీఎస్సీలు ఈ ప్లాన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ …

Read more

లోకేష్: ఉగాదికి డీఎస్సీ పూర్తి చేస్తాం.

ఉగాదికి డీఎస్సీ పూర్తి చేస్తాం.

ఉగాదికి డీఎస్సీ పూర్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు తెలిపింది. డీఎస్సీ కి సంబంధించి మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో మాట్లాడారు. వచ్చే సంవత్సరం 2027 ఉగాది నాటికి డీఎస్సీ పూర్తి చేస్తామని తెలిపారు. జాబ్ సాధించిన టీచర్లను జూన్ నాటికి పాఠశాలల్లో నియమిస్తామని ప్రకటించారు. పీఎం: పోటీ పరీక్షల కోసం ఉచితంగా ఆన్లైన్ క్లాసులు రాబోయే మూడు సంవత్సరాలలో మూడు డీఎస్సీలను పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. …

Read more

చంద్రబాబు: పంటల బీమా చేయించుకోండి

పంటల బీమా చేయించుకోండి

పంటల బీమా చేయించుకోండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు రైతులను ఉద్దేశించి పంటలకు భీమా చేయించుకోవాలని తెలిపారు. ఆర్థిక రక్షణ కోసం పంటల బీమా చేసుకోవాలని తెలిపారు. ఈ సంవత్సరం ఎల్ నీ నో ప్రభావం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనివలన 35.5% వర్షపాతం లోటు ఉంటుందని తెలిపారు. పీఎం: పోటీ పరీక్షల కోసం ఉచితంగా ఆన్లైన్ క్లాసులు వరి లాంటి నీటి ఆధారిత పంటలు వేస్తే ఇబ్బందులు వస్తాయని రైతులను …

Read more

ఆగస్టు 7న అకౌంట్లో 25 వేలు! Nethannala Sevalo 2026 Telugu

Nethannala Sevalo 2026 Telugu

Nethannala Sevalo 2026 Telugu Nethannala Sevalo 2026 Telugu: చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చేనేత కుటుంబాలకు సంవత్సరానికి 25 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త తెలిపింది. నేతన్నల సేవలో పథకం కింద చేనేతలను ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. ఈ నేతన్నల సేవలో పథకం ద్వారా లబ్ధిదారులైన కుటుంబాలకు ప్రతి సంవత్సరం 25 వేల రూపాయలను అందించనున్నారు. సంజీవని …

Read more

మరో కొత్త పథకం! Sanjeevani Digital Health Project

Sanjeevani Digital Health Project

Sanjeevani Digital Health Project Sanjeevani Digital Health Project: రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నూతనంగా సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకాన్ని ఆగస్టులో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇకనుండి రేషన్ దుకాణాల్లో 70+సరుకులు ఈ …

Read more

తల్లికి వందనాలు డబ్బులు పడలేదా.. వెంటనే ఇలా చేయండి! Thalliki Vandanam Amount Not Created 2026

Thalliki Vandanam Amount Not Created 2026

Thalliki Vandanam Amount Not Created 2026 Thalliki Vandanam Amount Not Created 2026: తల్లికి వందనం పథకం కింద అకౌంట్లో డబ్బులు జమా కాలేదా. అర్హత ఉండి డబ్బులు జమా కానీ లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి. తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 15000 రూపాయలను జూలై 22, 2026వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ తల్లికి వందనం పథకం డబ్బులు 24 జూలై 2026వ …

Read more

రేషన్ షాపుల్లో 70+ సరుకులు: AP Mee Mart 2026

AP Mee Mart 2026

AP Mee Mart 2026 AP Mee Mart 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదలను దృష్టిలో పెట్టుకొని “మీ మార్టులను” తీసుకురానుంది. డి మార్టులకు పోటీగా రాష్ట్ర ప్రభుత్వం మీ మార్టులను ప్రారంభించనుంది. పట్టణాలలో చాలామంది డీ మార్ట్ లను చూసే ఉంటారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ మార్టులను ప్రారంభించనుంది. ఢిల్లీ పర్యటనల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీ …

Read more