దివ్యాంగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం. ఇకనుంచి ఇవి ఉచితం
డిసెంబర్ 3, 2025వ తేదీ బుధవారం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 7 వరాలను ప్రకటించారు. విజయవాడ లోని తుమ్మలపల్లి క్షేత్రంలో జరిగిన దివ్యాంగుల దినోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దివ్యాంగులు అత్యంత ప్రతిభావంతులని, వారికి కాస్త మద్దతిస్తే ఏదైనా సాధిస్తారని తెలిపారు. తాను మొదటిసారి సీఎం అయినప్పుడు పింఛన్ 200 రూపాయలకు పెంచామని, మళ్లీ ఇప్పుడు 6000 …