ఏపీ విద్యార్థులకు శుభవార్త.. వారికి ఉచిత బస్సు! NEET Exam Free Bus AP
NEET Exam Free Bus AP NEET Exam Free Bus AP: నీట్ పరీక్ష రాయనున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈనెల జూన్ 21, 2026వ తేదీ ఆదివారం నీట్ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంబిబిఎస్, బీడీఎస్ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా వైద్యరంగంలో విద్యను అందించడం జరుగుతుంది. ఈ …