AP Govt: గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త! మరమ్మత్తులకై 1,085 కోట్లు విడుదల.
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులపై కసరత్తు చేస్తుంది. ఇందుకోసం 1,085 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల ప్రయాణం సౌకర్యార్థం కోసం కసరత్తు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లకు మరమ్మత్తులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1,085 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఏపీ అంగన్వాడిలో 5000 ఉద్యోగాలు అయితే నాలుగు క్వార్టర్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి …