AP Govt: 3వ బిడ్డ పుడితే 30 వేలు, 4వ బిడ్డ పుడితే 40 వేలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనాలి అనుకునే తల్లిదండ్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త తెలిపారు. మూడవ బిడ్డ పుడితే 30 వేల రూపాయలు, 4వ బిడ్డ పుడితే 40 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 5 వారాల కార్యక్రమాన్ని ఆపరేషన్ …